న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవిందే కేజ్రీవాల్.. ఆదివారం నాడు ఎలాంటి భద్రత లేకుండా ఉదయం నడకకు వెళ్లారు. తన భార్యతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఆయన కౌషంబిలోని తన నివాసానికి సమీపంలో వాకింగ్ చేస్తూ ప్రజలకు
భద్రత లేకుండా: భార్యతో కలిసి కేజ్రీవాల్ సామాన్యుడిలా మార్నింగ్ వాక్
By Unknown
-
Monday, February 16, 2015
No Comments
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " భద్రత లేకుండా: భార్యతో కలిసి కేజ్రీవాల్ సామాన్యుడిలా మార్నింగ్ వాక్ "