Like Us



చిత్తూరు:తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. లక్షా 16వేల 524 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 9,628 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజలదేనని అన్నారు. కాంగ్రెస్

No Comment to " తిరుపతి ఉప ఎన్నికలు: లక్షా16వేల ఓట్ల మెజార్టీతో సుగుణమ్మ గెలుపు "