Like Us

కుప్పకూలిన భవనం: 13మంది సజీవ సమాధి

By Unknown - Monday, February 16, 2015 No Comments


చందౌలి: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఓ

No Comment to " కుప్పకూలిన భవనం: 13మంది సజీవ సమాధి "