హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువంటూ అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర పోషించాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎవరైనా బద్ద శత్రువు
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " ' వెంకయ్య జోకర్కి ఎక్కువ, బపూన్కి తక్కువ' "